హైదరాబాద్

చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సాధారణ పర్యవేక్షకుడిగా ఆష్క్రిత్ తివారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సాధారణ పర్యవేక్షకుడి ఆష్క్రిత్ తివారీని ఎన్నికల సంఘం నియమించిందని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అక్రమాలు, నియమ నిబంధనల ఉల్లంఘనలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే 9121220500 ఈ-మెయిల్ పీసీ10చేవెళ్ల ఎట్‌ద రేట్ ఆఫ్ జీమెయిల్.కామ్‌కు తెలియజేయాలని చెప్పారు. మాక్ ప్రాజెక్ట్, తుమ్మలూరు గ్రామం, మహేశ్వరం మండలం, కందుకూరు రోడ్, రంగారెడ్డి జిల్లాలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటారని ప్రకటనలో తెలిపారు.