హైదరాబాద్
మహాగణపతి తొలి పూజకు గవర్నర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 August 2019
ఖైరతాబాద్ : దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకు రావాలంటూ గవర్నర్ నర్సింహన్కు గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానించింది. గురువారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్, కార్యదర్శి సందీప్ రాజ్ రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన ప్రతికను అందజేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన గవర్నర్ సెప్టెంబర్ 2న జరిగే తొలి పూజకు హాజరు అవుతానని చెప్పారు. గవర్నర్ను కలిసి వారిలో మహేందర్ బాబు, రాజ్కుమార్, శ్రీనివాస్ ఉన్నారు.