హైదరాబాద్

ఇందిరాగాంధీ చిరస్మరణీయురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిరస్మరణీయురాలని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇందిర జయంతిని పురస్కరించుకుని తుకారాంగేట్ చౌరస్తాలోని ఇందిరగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ నేతలు శాస్ర్తీ, ఏఎల్ రాజు, గంట రాజు సాగార్, వెంకటేష్, సత్యం, జాఫర్, సుదర్శన్, కృష్ణ, చిట్టి పాల్గొన్నారు.