జాతీయ వార్తలు

రాఫెల్ వస్తే సరిహద్దుల్లోకి పాక్ రాలేదు:ఐఏఎఫ్ చీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత వైమానిక దళంలోకి రాఫెల్ యుద్ధ విమానాలు వస్తే పాకిస్థాన్ సైనికదళాలు సరిహద్దుల్లోకి రాలేవని ఐఎఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాఫెల్ అందుబాటులోకి వస్తే మన వైమానిక దళ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. పాక్ కనీసం సరిహద్దుల వైపునకు కనె్నత్తి చూడలేదని అన్నారు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అందనున్నది.