రాష్ట్రీయం

ఏపీలో 16 మంది ఐఏఎస్ ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి సబ్ కలెక్టర్ గా విజయ్ కృష్ణన్, సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా డి.రామారావు, ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ ఫెడరేషణ్ ఎండీగా మురళి, విజయనగరం జేసీగా బాలాజీ రావు, సీఆర్డీఏ అదనపు కమిషనర్ గా మల్లిఖార్జున, రాజమండ్రి సబ్ కలెక్టర్ గా విజయకృష్ణన్, విజయవాడ సబ్ కలెక్టర్ గా ఎస్.నాగలక్ష్మి, తిరుపతి సబ్ కలెక్టర్ గా హిమాన్సుశుక్లా, పాడేరు సబ్ కలెక్టర్ గా శివశంకర్ లోథెటి, మదనపల్లె సబ్ కలెక్టర్ గా క్రితికాబాత్రా, కడప జేసీగా శ్వాతటియోటియా,రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గా విజయరామరాజు, రంపచోడవరం సబ్ కలెక్టర్ గా రవి సుభాష్, మదనపల్లె సబ్ కలెక్టర్ గా క్రితికాబాత్రా, నర్సాపూర్ సబ్ కలెక్టర్ గా దినేష్ కుమార్ లు నియమితులయ్యారు.