జాతీయ వార్తలు

రాజ్యసభలో కాంగ్రెస్ రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అగస్టా కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ సభకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో సోమవారం రాజ్యసభలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ ఎంపీలు తమ డిమాండ్‌ను వినిపిస్తూ పదేపదే నినాదాలు చేశారు. సభకు రావాల్సిందిగా ప్రధానమంత్రిని తాను ఆదేశించలేనని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేశారు.