ఆంధ్రప్రదేశ్‌

భారీగా ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: గుత్తి సమీపంలోని టోల్‌గేట్ వద్ద మంగళవారం ఉదయం ఓ లారీని పోలీసులు తనిఖీ చేసి సుమారు కోటి రూపాయలు విలువచేసే ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌తో పాటు కొంతమంది కూలీలు తప్పించుకున్నారు. అయితే, పోలీసులు సమీప ప్రాంతంలో గాలించి కొంతమది కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కూలీలంతా కేరళకు చెందినవారుగా గుర్తించారు.