ఆంధ్రప్రదేశ్‌

ఆస్పత్రిలో శిశువుమృతి : బంధువుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: వైద్యుడి అవతారంలో ఓ నర్సు గర్భిణికి కాన్పు చేయగా శిశువు మరణించిన ఘటన వరంగల్ జిల్లా పరకాల ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం జరిగింది. ఈ ఆస్పత్రిలో వైద్యుడు స్థానికంగా లేకపోవడంతో గర్భిణికి నర్సు కాన్పు చేయించింది. ప్రసవం అనంతరం శిశువు మరణించడంతో గర్భిణి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. డాక్టర్లు అందుబాటులో లేనందునే ఈ ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.