అంతర్జాతీయం

47 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాగెరాంగ్ (ఇండోనేసియా), అక్టోబర్ 26: ఇండోనేసియా రాజధాని జకార్తాకు సమీపంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 47 మంది దుర్మరణం చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మంటల వల్ల ఈ ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయని, సమీప ప్రాంతం అంతా దట్టమైన పొగలతో నిండిపోయిందని పోలీసులు తెలిపారు. 47 మంది ఈ ప్రమాదంలో మరణించినట్టు స్పష్టమవుతున్నప్పటికీ ఎంతమంది ఉన్నదీ స్పష్టంగా తెలియనందువల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.