అంతర్జాతీయం
నేపాల్లో గురునానక్ స్మారక నాణేలు విడుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 29 September 2019
ఖాట్మండు, సెప్టెంబర్ 28: గురునానక్ 550 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నేపాల్ ప్రభుత్వం మూడు ప్రత్యేక నాణేలు విడుదల చేసింది. ఐదు వందల సంవత్సరాల క్రితం ఖట్మండు సరిహద్దులోని బాలాజు ప్రాంతాన్ని గురునానక్ సందర్శించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ మేరకు నేపాల్ ప్రభుత్వం గురునానక్ పేరిట మూడు నాణేలు తీసుకుని వచ్చింది. అవి వంద, వెయ్యి, 2500 రూపాయల నాణేలను నేపాల్ రాష్ట్ర బ్యాంకు (ఎన్ఆర్బీ) గవర్నర్ చిరంజీవి, నేపాల్లో భారత రాయబారి మంజీ వ్ సింగ్ పూరి శుక్రవారం విడుదల చేశారు.