అంతర్జాతీయం

పెరుగుతున్న సముద్ర మట్టం.. పొంచి ఉన్న ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 30: పెరుగుతున్న సముద్ర మట్టం ప్రతికూల ప్రభావం పడుతున్న ప్రజల సంఖ్య పెరుగుతోంది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, ఇండోనేసియా సహా ఇతర ఆసియా దేశాలలో సముద్ర తీర ప్రాంతాలలో అత్యంత ఎత్తయిన అల తాకే రేఖకు లోపల నివసించే ప్రజల సంఖ్య ఈ శతాబ్దం చివరి నాటికి అయిదింతల నుంచి పదింతల వరకు పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అమెరికాలోని లాభాపేక్ష లేని వార్తా సంస్థ క్లైమేట్ సెంట్రల్‌కు చెందిన స్కాట్ ఏ కుల్ప్, బెంజమిన్ హెచ్ స్ట్రాస్ ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు.