అంతర్జాతీయం

భారత్ నౌక హైజాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఏప్రిల్ 3: భారత్‌కు చెందిన ఒక చిన్నపాటి నౌకను సోమాలియా దొంగలు హైజాక్ చేసి అందులోని 11 మంది నావికులను బందీలుగా చేశారు. దుబాయ్ నుంచి బయలుదేరిన ఈ నౌక యెమన్‌లోని సొకట్రా దీవి వద్ద హైజాక్‌కు గురైనట్లు గుర్తించారు. హైజాక్ చేసిన నౌకను ఉత్తర సోమాలియా ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ నౌక దుబాయ్ నుంచి సోమాలియాలోని బొసాసోకు వెళుతున్నట్లు సమాచారం. నావికులను విడిపించేందుకు భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది.