అంతర్జాతీయం

అమెరికా వైమానిక దాడులు 23 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరట్, మే 15: ఇరాక్ సరిహద్దులో ఐసిస్ మిలిటెంట్ల అధీనంలో ఉన్న ఒక పట్టణంపై అమెరికా విమానాలు జరిపిన దాడిలో 23 మంది సాధారణ పౌరులు మరణించారు. ఆదివారం జరిగిన విమాన దాడుల్లోనూ రాకా ప్రావిన్స్‌లో 12 మంది మహిళలు మృత్యువాత పడినట్లు సిరియాలోని మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. సోమవారం తెల్లవామున అల్బు కమాల్ పట్టణంపై అమెరికా వైమానిక బలగాలు విరుచుకుపడ్డాయి. ప్రజలందరూ గాఢ నిద్రలో ఉండగా దాడులు జరగడంతో మృతుల సంఖ్య అధికంగా ఉందని ఆ సంస్థ తెలిపింది.