జాతీయ వార్తలు

రూ. 2. 25 కోట్ల 900 ఐఫోన్ల చోరీ: ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీలో రూ.2.25కోట్ల విలువ చేసే 900 ఐఫోన్లను ఎత్తుకెళ్లిన నిందితుల్లో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నెల 13న 900 ఐఫోన్‌లను దిల్లీలోని వోక్లా ప్రాంతం నుంచి ద్వారకకు ట్రక్కులో తరలిస్తున్నారు. కొందరు వ్యక్తులు కారులో వచ్చి ట్రక్కు. డ్రైవరును కొట్టి పక్కనే ఉన్న చెరువులోకి తోసి రూ.2.25కోట్ల విలువ చేసే 900 ఐఫోన్లను ఎత్తుకెళ్లారు. మహిపాల్‌పూర్‌కు చెందిన మెహ్తాబ్‌ఆలం, అర్మన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.