క్రీడాభూమి

రూ.7 కోట్లు పలికిన యువరాజ్ సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఐపిఎల్-9 కోసం బెంగళూరులో ఈ రోజు ఉదయం వేలం నిర్వహించగా భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను రూ.7 కోట్ల మొత్తంతో హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ షేర్న్ వాట్సన్‌ను రాయల్ ఛాలెంజర్స్ (బెంగళూరు) రూ.9.5 కోట్లకు వేలం పాడింది. ఆషిష్ నెహ్రాకు 5.5 కోట్లు, కెవిన్ పీటర్స్‌కు 3.5 కోట్లు వేలంలో ధర పలికింది.