రాష్ట్రీయం

ఏపీలో 12మంది ఐపీఎస్‌లు బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో 12మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. విజయరావు, రాహుల్‌దేవ్‌ శర్మ, విశాల్‌లను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
నర్సీపట్నం ఏఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, రంపచోడవరం ఏఎస్పీగా నయీం అస్మి, సీఐడీ ఏఎస్పీగా ఎన్‌.శ్వేత, కడప అదనపు ఎస్పీ(ఆపరేషన్స్‌)గా బి.సత్య ఏసుబాబు, విజయనగరం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్‌)గా సీహెచ్‌. వెంకట అప్పలనాయుడు, పాడేరు ఏఎస్పీగా శశికుమార్‌, గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్‌ కమాండర్‌గా కె.ఫకీరప్ప, నర్సీపట్నం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్‌)గా బాబూజీ , చిత్తూరు పరిపాలన అదనపు ఎస్పీగా అభిషేక్‌ మొహంతి బదిలీ చేసింది.