జాతీయ వార్తలు

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీతో కేటీఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతీ ఇరానీతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సమస్యలను కేటీఆర్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మగ్గాల ఆధునీకరణకు నిధులు, రాష్ట్రానికి కొత్తగా కస్టర్లు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.