జాతీయ వార్తలు

మరఠ్వాడాలో 100 మంది ముస్లింల అదృశ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మరఠ్వాడా ప్రాంతం నుంచి అదృశ్యమైన వందమంది ముస్లింలు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరారని శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ మహారాష్ట్ర అసెంబ్లీలో పేర్కొన్నారు. ఐసిస్‌కు హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ఇస్తున్నందున ఆ పార్టీని దేశంలో రద్దు చేయాలన్నారు. ఉగ్రవాద సంస్థల్లో అమాయక ముస్లింలు చేరకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలన్నారు.