తెలంగాణ

కొనసాగుతున్న ఐటీ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు, లెక్కకు మించిన నగదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓటుకు నోటు కేసు నిందితులు సెబాస్టియన్, ఉదయ్‌సిన్హాలను ఐటీ అధికారుల విచారణ సోమవారంనాడు కొనసాగింది. కీలకపత్రాలను స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులు విచారణ సాగిస్తున్నారు. ఈనెల 3న రేవంత్‌రెడ్డితో పాటు ఓటుకు నోటు కేసు నిందితులను కూడా విచారించే అవకాశం ఉంది.