అంతర్జాతీయం
ఇటలీ భూకంపంలో 21కి చేరిన మృతులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 August 2016
రోమ్: ఇటలీలో బుధవారం ఉదయం 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి ఇప్పటి వరకు 21 మంది మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది పెస్కారా డెల్ ట్రోంటో ప్రాంతానికి చెందినవారుగా అధికారులు గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.