జాతీయ వార్తలు

జమ్మూ కశ్మీర్‌లో భూ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచిబయటికి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.