జాతీయ వార్తలు

కాశ్మీర్లో ఇద్దరు వేర్పాటువాదుల హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: పుల్వామా జిల్లాలో భద్రత దళాలకు, వేర్పాటువాద గెరిల్లాలకు మధ్య గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు వేర్పాటువాదులను భద్రత సిబ్బంది మట్టుబెట్టారు. మల్లార గ్రామంలో గెరిల్లాలు దాగి ఉన్నట్లు భద్రత సిబ్బందికి సమాచారం అందింది. దీంతో భద్రత సిబ్బంది స్థానికంగా తనిఖీలు నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన గెరిల్లాలు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.