ఆంధ్రప్రదేశ్‌

ఆ ప్రాజెక్టులకు అనుమతులున్నాయా?: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: కొత్తగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులున్నాయా? అంటూ వైకాపా అధినేత జగన్ తెలంగాణ సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాలపై వాటా తేలకముందే ప్రాజెక్టులు కట్టడం తగదని ఆయన సోమవారం కర్నూలులో జలదీక్ష సందర్భంగా అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులతో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతున్నా ఎపి సిఎం చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదన్నారు. సాగునీటి రంగంపై నిర్లక్ష్యం, తెలంగాణలో అనుమతులు లేని ప్రాజెక్టులకు నిరసనగా తాను మూడు రోజులపాటు దీక్ష చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.