ఆంధ్రప్రదేశ్‌

దిల్లీ చేరుకున్న వైఎస్ జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: వైకాపా అధ్యక్షుడు జగన్ ఈరోజు ఉదయం దిల్లీకి చేరుకున్నారు. సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్‌లో ఎపికి తగినన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆయన వినతిపత్రాలు సమర్పించే అవకాశం ఉంది. ప్రధాని, రాష్టప్రతి, పలువురు కేంద్ర మంత్రులను కలుసుకునేందుకు ఆయన ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు.