ఆంధ్రప్రదేశ్‌

2019 నాటికి వైకాపా అదృశ్యం: పత్తిపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆచూకీ ఉండదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కొద్ది రోజుల్లో కనీసం అయిదుగురు వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరతారని, మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే తమను సంప్రదిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు మిగలని తన పార్టీని ఎందులో విలీనం చేయాలన్న విషయమై ప్రస్తుతం జగన్ ఆలోచిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.