ఆంధ్రప్రదేశ్
కేంద్రాన్ని బాబు ఎందుకు నిలదీయడం లేదు: జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 9 September 2016
హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని పదే పదే కేంద్రం చెబుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని వైకాపా అధినేత జగన్ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్యాకేజీ ప్రకటించగా దాన్ని స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు అనడం ప్రజలను వంచించడమేనన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేసేందుకు టిడిపి అధినేత సిద్ధపడాలని, ముందుగా కేంద్ర క్యాబినెట్లో ఉన్న ఇద్దరు ఎపి మంత్రుల చేత రాజీనామా చేయించాలని జగన్ అన్నారు.