ఆంధ్రప్రదేశ్‌

నేడు రాష్టప్రతిని కలవనున్న జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ వైకాపా అధినేత జగన్ రాష్టప్రతితో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర పార్టీల నేతలను కలిసేందుకు రెండురోజులపాటు దిల్లీలో ఉంటారు. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఆయన రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీని కలుస్తారు. మంగళవారం నాడు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సిపిఐ,సిపిఎం అగ్రనేతలను జగన్ కలిసి ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేలా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తారు.