ఆంధ్రప్రదేశ్
అత్యాచారం కేసులో 22 ఏళ్ల జైలుశిక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 May 2016
గుంటూరు: అత్యాచారం కేసులో దాసరి గౌరీశంకర్, షకే సుబానీ అనే నిందితులకు 22 ఏళ్ల చొప్పున జైలుశిక్షను విధిస్తూ గుంటూరు జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. 2014లో పేరేచర్ల నుంచి గుంటూరుకు వస్తున్న ఓ మానసిక వికలాంగురాలిపై ఈ ఇద్దరూ అత్యాచారం చేశారని కోర్టు విచారణలో రుజువైంది.