తెలంగాణ

రాఫెల్ ఓ పెద్ద కుంభకోణం: జైపాల్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద కుంభకోణం రాఫెల్ విమానాల కొనుగోలులో జరిగిందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో కుంభకోణం జరిగినట్లు వెల్లడైందని అన్నారు. దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజీనామా చేయాలని అన్నారు.