తెలంగాణ

కాంట్రాక్టుల పేరిట ప్రజాధనం దోపిడి:జైపాల్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి:కాంట్రాక్టుల పేరిట కేసీఆర్ ప్రజాధనాన్ని దోపిడీచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఇద్దరు ఆంధ్రా గుత్తేదారులకు రూ.75 వేల కోట్ల కాంట్రాక్టులు అప్పగించారని అన్నారు. మైనార్టీలను మోసం చేసేందుకే కేసీఆర్ మోదీతో కుమ్మక్కై ముందస్తు ఎన్నికలకు వెళ్లారని అన్నారు.