రాష్ట్రీయం

టిప్పర్, ఆటో ఢీకొని ఆరుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ : జిల్లాలోని జైపూర్ మండలం బీమారం వద్ద ఆటో టిప్పర్ ఢీకొని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆటో చెన్నూరు నుంచి మంచిర్యాల వైపు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు చెన్నూరువాసులుగా గుర్తించారు.