జాతీయ వార్తలు

కేజ్రీవాల్‌పై జైట్లీ పరువునష్టం దావా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీ క్రికెట్ సంఘంలో తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ సభ్యులపైనా అర్థంలేని ఆరోపణలు చేయటం తగదని జైట్లీ ఆగ్రహం వ్యక్తంచేశారు.