జాతీయ వార్తలు

ఏపీ రాజధానికి దశల వారీగా సాయం: అరుణ్‌ జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : ఏపీ రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.2050 కోట్లు ఇచ్చామని, దశలవారీగా సాయం అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ శుక్రవారం రాజ్యసభలో అన్నారు. విశాఖ మెట్రో డీపీఆర్‌ కేంద్రం పరిశీలనలో ఉందని, ఏపీ రైల్వే జోన్‌ను సురేష్‌ప్రభు పరిశీలిస్తున్నారన్నారు. 13వ షెడ్యూల్‌లోని హామీలన్నీ అమలు చేశామని చెప్పారు