జాతీయ వార్తలు

పాకిస్థాన్‌ను ఒంటరి చేయబోతున్నాం:జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రదాడులకు ఊతం అందిస్తున్న పాకిస్థాన్‌ను ఒంటరిని చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. చొరబాటుదారులను రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంతో పాటు విదేశాంగ శాఖను పాకిస్థాన్‌ను ఒంటరి చేసేందుకు సమాయాత్తం చేస్తామని అన్నారు.