జాతీయ వార్తలు
అవసరం కన్నా ఎక్కువ నగదు చెలామణి: జైట్లీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 April 2018
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న కరెన్సీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దేశవ్యాప్తంగా నగదు కొరత ఏర్పడిన అంశంపై స్పందించారు. ప్రస్తుతం అవసరం కన్నా ఎక్కువ నగదు చెలామణిలో ఉన్నట్లు ఆయన ట్వీట్ చేశారు. బ్యాంకుల వద్ద కూడా కావాల్సిన నగదు కరెన్సీ ఉందన్నారు. కొన్ని రాష్ర్టాల్లో అనూహ్యంగా డిమాండ్ ఏర్పడడం వల్ల పాక్షికంగా నగదు లోటు ఏర్పడినట్లు ఆయన తెలిపారు.