జాతీయ వార్తలు

పవార్‌ను కలిసిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ‘సేవ్ డమొక్రసీ’ పేరుతో దిల్లీ యాత్ర చేపట్టిన వైకాపా అధినేత వైఎస్ జగన్ ఈరోజు ఇక్కడ ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌ను కలిశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిసూత తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోందని ఆయన పవార్‌కు వివరించారు. జగన్ ఈరోజు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందని సమాచారం.