జాతీయ వార్తలు

లోక్‌సభ మాజీ స్పీకర్ జక్కర్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ బలరామ్ జక్కర్ (92) బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. పంజాబ్‌లోని ఆయన స్వగ్రామంలో గురువారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1980- 89లో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ, రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు సంతాపం తెలిపారు.