జాతీయ వార్తలు

జమ్ములో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము: జమ్ము - పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కతువా జిల్లా హీరానగర్ వద్ద బస్సు - ట్రక్కు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.