జాతీయ వార్తలు
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 June 2018
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం పోలీస్ గార్డ్ పోస్ట్పై సాయుధ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురు ఉగ్రవాదుల బృందం పోలీస్ పోస్ట్పై కాల్పులకు తెగబడటంతో ఇరువైపులా జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు ఘటనా స్థలంలోనే మరణించారు. మరోవైపు అనంతనాగ్ జిల్లాలోని సదర్లో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరినపిన గ్రనేడ్ దాడిలో పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి.గాయపడిన వారందరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.