జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో బస్సు బోల్తా:13మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టావర్ జిల్లాలోని థాక్రీ వద్ద ప్రయాణీకులతో వెళుతున్న ఓ మినీ బస్సు అదుపు తప్పి చీనబ్ నదిలో బోల్తా పడింది. ఈ సంఘటనలో 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. బస్సులో మొత్తం 25మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.