ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాకుళంలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు అధికం : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం : జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు అధికంగా ఉన్నాయని, పరిశ్రమలు వస్తే జిల్లా అత్యున్నతంగా అభివృద్ధిచెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన సోమవారం వజ్రపుకొత్తూరులో జరిగిన జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టు ఏర్పాటుకు మత్స్యకారులు ఎలాంటి ఆందోళనచెందవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.