తెలంగాణ
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్పై పోరాటం :జానారెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 December 2015
నిజామాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్ వల్ల 3లక్షల ఎకరాలకు నీరు అందే అవకాశం లేదని, ఈ విషయంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సదాశినగర్ మండలం క్రాస్రోడ్ దగ్గర ప్రాణహిత చేవెళ్లపై జరిగిన బహిరంగ సభలో జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం దిశగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని జానారెడ్డి స్పష్టం చేశారు.