ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి వద్ద శనివారం ఉదయం లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎర్రమ్మ, మల్లికార్జున అనే దంపతులు అక్కడికక్కడే మరణించారు.