జాతీయ వార్తలు

జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘం, ఎమ్మార్పీఎస్ ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : దేశరాజధాని జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘం, తెలంగాణ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వేర్వేరుగా ధర్మాలు నిర్వహించారు. చట్ట సభల్లో 50శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆర్. కృష్ణయ్య నాయకత్వం వహించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలకు సీపీఐ నాయకులు సురవరం సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ సంఘీభావం తెలిపారు.