ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో పెట్టుబడులకు జపాన్ బృందం ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:జపాన్ తన పెట్టుబడులకు ఏపీని రెండో రాజధానిగా చేసుకోవాలనిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో జపాన్ బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జపాన్ కంపెనీలు రైస్, రైస్ బ్రాన్ ఆయిల్, ఆక్వా, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌లో పెట్టుబడులకు, మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రతినిధులు చెప్పారు.