జాతీయ వార్తలు

జపాన్‌ ప్రధాని షింజోఅబేతో మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ‌ఢిల్లీః జపాన్‌ సహకారంతో ముంబాయి- అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. శనివారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో జపాన్‌ ప్రధాని షింజోఅబేతో మోదీ భేటీ అయ్యారు. అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇరు దేశాల మధ్య కుదురిన పలు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు.