జాతీయ వార్తలు
తోటి జవాన్లను కాల్చి చంపిన జవాను
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 17 September 2018
ధర్మశాల: హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాల జిల్లాలో 18 సిఖ్ రెజ్మంట్కు చెందిన జవాను తన తోటి ఇద్దరు జవాన్లను తుపాకీతో కాల్చి చంపాడు. మృతులను హవాల్దార్ హర్దీప్, నాయక్ కృపాల్గా గుర్తించారు. వీరు పంజాబ్లోని తరన్ తారన్, గురుదాస్పూర్లకు చెందినవారని తెలుస్తోంది. అలాగే ఈ దాడికి పాల్పడిన జవానును జస్వీర్గా అధికారులు గుర్తించారు. జస్వీర్ బర్నాలాకు చెందిన వ్యక్తి.