జాతీయ వార్తలు
జయలలిత విగ్రహ ఆవిష్కరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 24 February 2018
చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కాంస్య గ్రహాన్ని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం శనివారం ఆవిష్కరించారు. జయలలిత 70వ జయంతిని పురస్కరించుకొని ఆమె నిలువెత్తు విగ్రహాన్ని అన్నాడీఎంకే కార్యాలయంలో ప్రతిష్టించారు. అన్నాడీఎంకే పార్టీ ప్రచారం కోసం నమదు పురచ్చి తలైవి అనే దినపత్రికను కూడా ప్రారంభించారు. జయలలిత జయంతి వేడుకలను అమ్మ అభిమానులు ఘనంగా నిర్వహించారు.