జాతీయ వార్తలు

వైద్యుల పర్యవేక్షణలో జయలలిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, సాధారణ ఆహారం తీసుకుంటున్నారని వైద్యులు శనివారం వెల్లడించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులు శనివారం ప్రకటన విడుదల చేశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.