జాతీయ వార్తలు

దిల్లీలో తనిఖీలు:12 మంది అనుమానితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఉగ్రవాదులు బాంబుదాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజన్స్ వర్గాల నుంచి సమాచారం రావడంతో దిల్లీలో బుధవారం ఉదయం నుంచి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా 12 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. జైష్ ఎ అహమ్మద్ సంస్థకు చెందిన 8 మంది అనుమానితులను అరెస్టు చేసి, బాంబుల తయారీకి ఉపయోగించే పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పోలీసులు కొద్దిరోజులుగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.